Close Menu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Facebook X (Twitter) Instagram Vimeo
Allalerts Media NetworkAllalerts Media Network Subscribe Login
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Allalerts Media NetworkAllalerts Media Network
  • National&World
  • Andhra Pradesh
  • Telangana
  • Breaking News
  • Devotional
  • Rasi Phalalu
Button 3
Facebook X (Twitter) Instagram
Home » Visakhapatnam : తల్లి మందలించిందని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య
ఉత్తర ఆంధ్రా 03/11/2024

Visakhapatnam : తల్లి మందలించిందని 20 ఏళ్ల యువకుడు ఆత్మహత్య

ijam reporterBy ijam reporter
WhatsApp Telegram Facebook Twitter Email Copy Link

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలోని గాంధీనగర్లో తల్లి మందలించిందని 20 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మళ్ల అప్పారావు, రూప దంపతుల కుమారుడు భాను ప్రకాష్ (20) చదువు మధ్యలో నిలిపివేసి, పూర్ణా మార్కెట్లోని పూల దుకాణం నిర్వహిస్తున్న తల్లి రూపకు సహాయంగా ఉండేవాడు. ఈ కార్యక్రమంలో ఇటీవల భాను ప్రకాష్ జులాయిగా తిరగడంతో తల్లి తరచూ మందలిస్తుండేది.
శనివారం రాత్రి కూడా కుమారుడిని మందలించింది. ఈ నేపథ్యంలో గదిలోకి వెళ్లిన భాను ప్రకాస్ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కేవి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. మందలించడమే తప్పు అయిందా?, ఇలాంటి పనికి ఒడిగడతాడనుకుంటే మందలించేదాన్నే కాదంటూ తల్లి రోదనలు మిన్నంటాయి.

Share. WhatsApp Telegram Facebook Twitter Email Copy Link
Previous ArticleAvanigadda : లా అండ్ ఆర్డర్ సమస్యలకు కారకులయ్యే వారిని సహించేది లేదు – అవనిగడ్డ డీఎస్పీ మురళీధర్
Next Article ఏలూరు : ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ‘దీపం-2’ కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్
ijam reporter

    Related News

    AndhraPradesh : దీపం-2 పథకం ప్రారంభం. స్వయంగా టీ తయారు చేసిన సీఎం చంద్రబాబు

    01/11/2024

    లడ్డూ విషయంలో రాజకీయాలొద్దు, టీడీపీ, వైసీపీ, జనసేనకు రిక్వెస్ట్ – వైఎస్ షర్మిల

    02/10/2024

    putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

    11/08/2024
    తాజా వార్తలు
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : కేంద్ర మంత్రి అమిత్‌ షాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ – డిప్యూటీ సీఎంగా తొలిసారి భేటీ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    Tirupati : టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయి టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు.

    …

    ప-గో-జిల్లా
    ప-గో-జిల్లా 07/11/2024

    Bhimavaram : మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఇంటిలో ఐటి అధికారుల సోదాలు.

    …

    ఎన్టీఆర్-జిల్లా
    ఎన్టీఆర్-జిల్లా 07/11/2024

    Vijayawada : 11వ తేదీ నుంచి ఇంద్రకీలాద్రి పై భవానీ దీక్షల స్వీకరణ

    …

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : మైక్ ముందు మంత్రినే కాదు – మక్కెలిరగ్గొట్టించే మంత్రిని కూడా “అంబటికి అనిత కౌంటర్”

    …

    తిరుపతిజిల్లా
    తిరుపతిజిల్లా 07/11/2024

    Tirupati : శ్రీవారి అన్న ప్రసాద భవనాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ -కుటుంబ సభ్యులతో పాటు భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.

    …

    Telangana
    Telangana 06/11/2024

    Telangana : మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ 12 సంవత్సరాల తరువాత బెయిల్ రావడంతో.

    …

    popular news
    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు, సర్పంచ్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.

    సర్పంచ్ లతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు కూడా హాజరయ్యారు.…

    Andhra Pradesh
    Andhra Pradesh 11/08/2024

    putta Mahesh : ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను ఘనంగా సత్కరించిన పొగాకు రైతులు.

    పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు…

    Andhra Pradesh
    Andhra Pradesh 15/08/2024

    స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు -కైకలూరు

    ఏలూరు జిల్లా : కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు హెడ్ మాస్టర్ ఎ. శ్రీకృష్ణ ఆద్వర్యంలో…

    Andhra Pradesh
    Andhra Pradesh 07/11/2024

    AndhraPradesh : సీఎం చంద్రబాబుపై పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు – కోర్టుకి హాజరు పరిచిన పోలీసులు 14రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం.

    ……………. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా ఫేస్బుక్ లో పోస్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు గుంటూరు డీఎస్పీ…

    • Disclaimer
    • Privacy Policy
    • Terms
    All Alerts Media Network

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Sign In or Register

    Welcome Back!

    Login below or Register Now.

    Lost password?

    Register Now!

    Already registered? Login.

    A password will be e-mailed to you.