Tag: మఝodisha

పోలవరం ముంపుపై చంద్రబాబుతో చర్చిస్తామన్న ఒడిశా సీఎం మాఝీ-odisha cm majhi says he will discuss polavaram flood with chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Polavaram Issue: ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అభ్యంతరాల పరిష్కారానికి ముఖ్యమంత్రుల స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని భావిస్తున్నట్టు ఒడిశా సీఎం మాఝీ ప్రకటించారు. రెండు రాష్ట్రాల మధ్య పోలవరం సమస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో త్వరలోనే సమావేశం కానున్నట్లు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. Telugu HindustanTtimes