ఏలూరుజిల్లా మండవల్లి మండలం మండవల్లి లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డా” కామినేని శ్రీనివాస్.…
Browsing: కోస్తా ఆంధ్రా
ముదినేపల్లి మండలంలో వరుస బైక్ దొంగతనాలు జరగడంతో! ముదినేపల్లి ఎస్సై డి. వెంకట్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘాతో జల్లూరి మణికంఠ, కొట్టి సాయిరామ్…
బంగ్లాదేశ్ లో ఇటీవల కాలంలో చెలరేగిన హింసకాండలో హిందువులపై దాడులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందువులపై దాడికి వ్యతిరేకంగా కైకలూరు కలిదిండి…
పౌరసరఫరాల రుణాల్లో వచ్చే ఏడాది 10వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని ప్రకటన – నాదెండ్ల మనోహర్ ఏలూరు – వచ్చే ఖరీఫ్ నుండి ధాన్యం కొనుగోళ్లకు సంబందించి…
గంజాయి రహిత గ్రామాలకై అందరూ కృషి చేయాలి – అంబుల. వైష్ణవి ముదినేపల్లి : గంజాయి రహిత గ్రామాలకై సమాజంలోని ప్రతి ఒక్కరు కృషి చేయాలని అమరావతి…
పొగాకు రైతులకు జిల్లాలో 15 కోట్లు, రాష్ట్రంలో 110 కోట్లు లబ్ది ఏలూరు: ఇటీవల దేవరపల్లి లో జరిగిన పొగాకు రైతుల అవార్డుల వేడుకలో ఎంపీ పుట్టా…
కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. జలహారతులపై మంత్రుల కమిటీ ఆదివారం నాడు భేటీ అయింది. దేవస్థానాలకు…
నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ నగర్కు చెందిన కె నాగరాజు (23), సురేఖ(19) భార్యాభర్తలు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ ప్రేమించి, వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్లు, 11 నెలల…