narsapur express – రైలులో దోపిడీ యత్నం

అందప్రదేశ్ – పల్నాడు జిల్లాలో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైలులో దోపిడీ యత్నం చేసిన దుండగులు.. రైలుపై రాళ్లు రువ్విన దుండగులు అనంతరం, B1, S11, S12 కోచ్లోకి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసారు.. ప్రయాణికులు కోచ్లకి డోర్లు వేయడంతో లోపలికి వెళ్లలేకపోయిన దొంగలు.. దోపిడీ యత్నంపై రైల్వే పోలీసుల దర్యాప్తు..