మరో చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్.. పారిస్ ఒలింపిక్స్‌లో మరో బ్రాంజ్ మెడల్-manu bhaker creates history wins second bronze medal in paris olympcis becomes first indian to do so ,స్పోర్ట్స్ న్యూస్


ఇక పీవీ సింధు అయితే 2016, 2020లలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ గెలిచింది. తాజాగా మను బాకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ సొంతం చేసుకుంది. అయితే ఒకే ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ అథ్లెట్ గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.



Telugu Hindustan Times